ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
3, ఆగస్టు 2026, సోమవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

సమ సమాజ నిర్మాణమే ఎంఆర్‌పీఎస్ లక్ష్యం

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: సమ సమాజ నిర్మాణమే ఎంఆర్‌పీఎస్ లక్ష్యం

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 3 ఆగస్టు, 2026
  • సమ సమాజ నిర్మాణమే ఎంఆర్‌పీఎస్ లక్ష్యం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
సమ సమాజ నిర్మాణమే ఎంఆర్‌పీఎస్ లక్ష్యం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఏపూరి వెంకటేశ్వర్ రావు మాదిగనవతెలంగాణ -పరకాల మత దురహంకారం, కుల వివక్షత, సామాజిక అసమానతలు లేని సమ సమాజ నిర్మాణం కోసం ఎంఆర్‌పీఎస్ ఉద్యమం నిరంతరం పోరాడుతుందని ఎంఆర్‌పీఎస్ హనుమకొండ జిల్లా ఇంచార్జి ఏపూరి వెంకటేశ్వర్ రావు మాదిగ అన్నారు.సోమవారం పరకాల మండల కేంద్రంలోని అమరధామంలో ఎంఆర్‌పీఎస్ పరకాల మండల ఇంచార్జి అంకిల్ల రాజు మాదిగ, కో-ఇంచార్జి ఉమామహేశ్వర్ మాదిగ ఆధ్వర్యంలో ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏపూరి వెంకటేశ్వర్ రావు […] The post సమ సమాజ నిర్మాణమే ఎంఆర్‌పీఎస్ లక్ష్యం appeared first on Navatelangana.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

సమ సమాజ నిర్మాణమే ఎంఆర్‌పీఎస్ లక్ష్యం | నిజం