తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
సంపన్నులకు సంపద…గీత కార్మికులకు మొండిచేయి
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: సంపన్నులకు సంపద…గీత కార్మికులకు మొండిచేయి
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
జులై 2026
సంపన్నులకు సంపద…గీత కార్మికులకు మొండిచేయి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేనినవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అదానీ, అంబానీలాంటి సంపన్నులకే సంపదను దోచిపెడుతున్నదని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్ విమర్శించారు. సోమవారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వృత్తిదారులకు ఎలాంటి సంక్షేమ పథకాలను అమలు చేయడం లేదని చెప్పారు. వారి బాగోగులు పట్టించుకోవడం లేదని అన్నారు. గీత కార్మికులకు మొండిచేయి చూపుతున్నదని విమర్శించారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ […] The post సంపన్నులకు సంపద…గీత కార్మికులకు మొండిచేయి appeared first on Navatelangana.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.