తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
సర్కార్ బడి పిల్లలకు ఎగిరి గంతేసే వార్త.. మధ్యాహ్న భోజనంలో ‘చికెన్ బిర్యానీ’..?
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: సర్కార్ బడి పిల్లలకు ఎగిరి గంతేసే వార్త.. మధ్యాహ్న భోజనంలో ‘చికెన్ బిర్యానీ’..?
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 29 జులై, 2026
- సర్కార్ బడి పిల్లలకు ఎగిరి గంతేసే వార్త.. మధ్యాహ్న భోజనంలో ‘చికెన్ బిర్యానీ’..? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
సర్కార్ బడి పిల్లలకు ఎగిరి గంతేసే వార్త.. మధ్యాహ్న భోజనంలో ‘చికెన్ బిర్యానీ’..? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే పోషకాహార మధ్యాహ్న భోజనంలో వారానికి కనీసం ఒకరోజు చికెన్ బిర్యానీని చేర్చే ప్రతిపాదనను తమిళనాడు ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ విషయాన్ని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ మంత్రి రాజ్మోహన్ వెల్లడించారు. చెన్నైలోని కొట్టూరుపురం అన్నా శతాబ్ది గ్రంథాలయంలో పాఠశాల విద్యాశాఖ మంత్రి అన్ని ఉపాధ్యాయ సంఘాలు, బోధనేతర సిబ్బంది సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.