తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Seema Kaliramna: మహిళల డిస్కస్ త్రోలో కాంస్యం గెలిచిన సీమా
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Seema Kaliramna: మహిళల డిస్కస్ త్రోలో కాంస్యం గెలిచిన సీమా
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 31 జులై, 2026
- Seema Kaliramna: మహిళల డిస్కస్ త్రోలో కాంస్యం గెలిచిన సీమా ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
Seema Kaliramna: మహిళల డిస్కస్ త్రోలో కాంస్యం గెలిచిన సీమా ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Seema Kaliramna : భారతీయ మహిళా అథ్లెట్ సీమా కాలీరమణ.. కామన్వెల్త్ క్రీడల్లో పతకం గెలుచుకున్నది. మహిళల డిస్కస్ త్రోలో ఆమెకు కాంస్యం దక్కింది. తన మూడవ ప్రయత్నంలో ఆమె డిస్కస్ను 58.65 మీటర్ల దూరం విసిరింది. మరో భారత ప్లేయర్ నిధి రాణి ఆ ఈవెంట్లో నాలుగో స్థానాన్ని దక్కించుకున్నది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.