తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
స్కైరూట్లో కాసుల పంట.. 8 ఏండ్లలో 60 రెట్లు పెరిగిన పెట్టుబడుల విలువ
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: స్కైరూట్లో కాసుల పంట.. 8 ఏండ్లలో 60 రెట్లు పెరిగిన పెట్టుబడుల విలువ
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 23 జులై, 2026
- స్కైరూట్లో కాసుల పంట.. 8 ఏండ్లలో 60 రెట్లు పెరిగిన పెట్టుబడుల విలువ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
స్కైరూట్లో కాసుల పంట.. 8 ఏండ్లలో 60 రెట్లు పెరిగిన పెట్టుబడుల విలువ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఈ నెల 18న శ్రీహరికోట నుంచి విక్రమ్-1 రాకెట్ నింగిలోకి దూసుకుపోయిన విషయం తెలిసిందే. అయితే ఇది కేవలం ఓ రాకెట్ ప్రయోగం మాత్రమే కాదు.. ఓ ప్రైవేట్ సంస్థ సృష్టించిన చరిత్ర. అవును.. హైదరాబాద్ ఆధారిత స్కైరూట్ ఏరోస్పేస్ దేశీయంగా తొలిసారి రాకెట్ను కక్ష్యలోకి ప్రవేశపెట్టి, భారత్లో ఇన్నాళ్లూ ఇస్రోకే పరిమితమైన ఈ సామర్థ్యం తమకూ ఉందని నిరూపించింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.