తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
శ్రీశైలం భ్రమరాంబికాదేవికి శాకాంబరీ అలంకారం.. 3 వేల కేజీల కూరగాయలు, వేలాది ఫలాలతో దివ్య శోభ!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: శ్రీశైలం భ్రమరాంబికాదేవికి శాకాంబరీ అలంకారం.. 3 వేల కేజీల కూరగాయలు, వేలాది ఫలాలతో దివ్య శోభ!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 29 జులై, 2026
- శ్రీశైలం భ్రమరాంబికాదేవికి శాకాంబరీ అలంకారం.. 3 వేల కేజీల కూరగాయలు, వేలాది ఫలాలతో దివ్య శోభ! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
శ్రీశైలం భ్రమరాంబికాదేవికి శాకాంబరీ అలంకారం.. 3 వేల కేజీల కూరగాయలు, వేలాది ఫలాలతో దివ్య శోభ! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆషాఢ పౌర్ణమి సందర్భంగా శ్రీశైలం శ్రీభ్రమరాంబికాదేవికి అత్యంత వైభవంగా శాకాంబరీ ఉత్సవం నిర్వహించారు. సుమారు 3 వేల కేజీల కూరగాయలు, 100 గుమ్మడికాయలు, 2 వేల నిమ్మకాయలు, ఆకు కూరలు, పలు రకాల ఫలాలతో అమ్మవారిని అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఉత్సవం వల్ల సకాలంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండుతాయని భక్తుల విశ్వాసం.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.