ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
12, ఆగస్టు 2026, బుధవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

శ్రీశైలం ప్రాజెక్టులో 875 అడుగుల నీరున్నా.. సాగర్‌కు వదలరెందుకు?

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: శ్రీశైలం ప్రాజెక్టులో 875 అడుగుల నీరున్నా.. సాగర్‌కు వదలరెందుకు?

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 12 ఆగస్టు, 2026
  • శ్రీశైలం ప్రాజెక్టులో 875 అడుగుల నీరున్నా.. సాగర్‌కు వదలరెందుకు? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
శ్రీశైలం ప్రాజెక్టులో 875 అడుగుల నీరున్నా.. సాగర్‌కు వదలరెందుకు? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
‘కేసీఆర్‌ హయాంలో శ్రీశైలంలోకి వరద ప్రారంభం కాగానే వెంటనే విద్యుత్‌ ఉత్పత్తి చేసేవారు. శ్రీశైలంలో 875 అడుగులకుపైగా నీళ్లున్నా విద్యుత్‌ ఉత్పత్తి ఎందుకు చేయడం లేదు? కరెంటు ఉత్పత్తి చేస్తూ ఆ నీటిని సాగర్‌కు తరలించే అవకాశం ఉన్నా ఈ ప్రభుత్వానికి పట్టింపు లేదు? సాగర్‌ ఆయకట్టును ఎండబెట్టేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం కుట్రలు చేస్తోంది’ అని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

శ్రీశైలం ప్రాజెక్టులో 875 అడుగుల నీరున్నా.. సాగర్‌కు వదలరెందుకు? | నిజం