తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
స్వరాష్ట్రమైన ఏర్పాటుకై అనేకమంది ప్రాణత్యాగం చేశారు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: స్వరాష్ట్రమైన ఏర్పాటుకై అనేకమంది ప్రాణత్యాగం చేశారు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 7 ఆగస్టు, 2026
- స్వరాష్ట్రమైన ఏర్పాటుకై అనేకమంది ప్రాణత్యాగం చేశారు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
స్వరాష్ట్రమైన ఏర్పాటుకై అనేకమంది ప్రాణత్యాగం చేశారు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ-ఆలేరు టౌన్ తెలంగాణ స్వరాష్ట్ర ఏర్పాటు కొరకు అనేకమంది యువకులు ప్రాణ త్యాగం చేశారని, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అన్నారు. ఆలేరు పట్టణంలో శుక్రవారం రైల్వే గేటు వద్ద నిర్మించబోయే తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద, మలిదశ ఉద్యమకారులనుద్దేశించి మాజీ ప్రభుత్వ విప్, ఆలేరు నియోజకవర్గం ఇంచార్జ్ గొంగడి సునీతా మహేందర్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్రస్థాయిలో మలిదశ ఉద్యమకారుల సంఘం ఏర్పాటుచేసి హక్కుల సాధన కొరకు కృషి చేస్తున్న రాష్ట్ర అధ్యక్షులు పూస శ్రీనివాసుని అభినందించారు. ఈ కార్యక్రమంలో మలిదశ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర […] The post స్వరాష్ట్రమైన ఏర్పాటుకై అనేకమంది ప్రాణత్యాగం చేశారు appeared f
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.