ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
20, ఆగస్టు 2026, గురువారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

తడిహిప్పర్గా గ్రామాన్ని సందర్శించిన ఎంపీడీఓ

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: తడిహిప్పర్గా గ్రామాన్ని సందర్శించిన ఎంపీడీఓ

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 20 ఆగస్టు, 2026
  • తడిహిప్పర్గా గ్రామాన్ని సందర్శించిన ఎంపీడీఓ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
తడిహిప్పర్గా గ్రామాన్ని సందర్శించిన ఎంపీడీఓ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ-మద్నూర్ఇటీవల మద్నూర్‌ మండల అభివృద్ధి అధికారిగా పి. సాయిలు బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలో ఆయన మండల పరిధిలోని తడి హిపర్గా గ్రామాన్ని గురువారం సందర్శించారు. ఇందులో భాగంగా ఆయన ముందుగా గ్రామపంచాయతీ రికార్డులను పరిశీలించారు. అనంతరం స్మశాన వాటిక పరిధిలోని ఫామ్‌ ఫండ్‌, బోరుబావి ఇంకుడు గుంతలకు మార్కౌట్‌ వేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ.. గ్రామస్తులు ఫామ్‌ ఫాండ్‌ ల నిర్మాణాలు, బోరుబావుల గుంతలను వెంటనే నిర్మించుకోవాలని సూచించారు. ఇందుకోసం ఉపాధి హామీ లేబర్‌ […] The post తడిహిప్పర్గా గ్రామాన్ని సందర్శించిన ఎంపీడీఓ appeared first on Navatelangana.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

తడిహిప్పర్గా గ్రామాన్ని సందర్శించిన ఎంపీడీఓ | నిజం