ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
27, జులై 2026, సోమవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

తహశీల్దార్, ఎంపీడీఓలకు హెచ్ కేలూరు గ్రామస్తుల వినతి

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: తహశీల్దార్, ఎంపీడీఓలకు హెచ్ కేలూరు గ్రామస్తుల వినతి

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 27 జులై, 2026
  • తహశీల్దార్, ఎంపీడీఓలకు హెచ్ కేలూరు గ్రామస్తుల వినతి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
తహశీల్దార్, ఎంపీడీఓలకు హెచ్ కేలూరు గ్రామస్తుల వినతి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ-మద్నూర్మండల పరిధిలోని హెచ్ కేలూర్ లో కొందరు వ్యక్తులు గ్రామ పంచాయతీ స్థలాలను ఆక్రమించి, మురికి కాలువలను కబ్జా చేసి, షెడ్లను ఏర్పాటు చేసుకుని, వీటిమీద వ్యాపారాలు చేసుకుంటూ ఏండ్లుగా జీవనం సాగిస్తున్నారు. అదేవిధంగా రామ్ నగర్, బీసీ కాలనీలలో కూడా జీపీ స్థలాలు కబ్జాకు గురయ్యాయి. ఈ విషయం అందరికీ తెలిసిన విషయమే అయినా గత పాలకులు ఏనాడు పట్టించుకోలేదు. అయితే తాజాగా గ్రామపంచాయతీ పాలకవర్గం కబ్జాకు పాల్పడిన వ్యక్తులను అందరినీ వదిలేసి, కేవలం ఒకే […] The post తహశీల్దార్, ఎంపీడీఓలకు హెచ్ కేలూరు గ్రామస్తుల వినతి appeared first on Navatelangana.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

తహశీల్దార్, ఎంపీడీఓలకు హెచ్ కేలూరు గ్రామస్తుల వినతి | నిజం