ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
3, ఆగస్టు 2026, సోమవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

టీటీ విజేతలుగా అంకుర్‌, యశస్విని

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: టీటీ విజేతలుగా అంకుర్‌, యశస్విని

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఆగస్టు 2026
టీటీ విజేతలుగా అంకుర్‌, యశస్విని ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
కామన్వెల్త్‌ టేబుల్‌ టెన్నిస్‌ చాంపియన్‌షిప్స్‌లో భారత ప్యాడ్లర్లు సత్తాచాటారు. పురుషులతో పాటు మహిళల విభాగాల్లోనూ ఆలిండియా ఫైనల్‌గా సాగిన పోరులో అంకుర్‌ భట్టాచార్జీ, యశస్విని ఘోర్పడే సింగిల్స్‌ టైటిల్స్‌ గెలుచుకున్నారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

టీటీ విజేతలుగా అంకుర్‌, యశస్విని | నిజం