తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
తోడే బాలచందర్కు జాన్వెస్లీ నివాళి
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: తోడే బాలచందర్కు జాన్వెస్లీ నివాళి
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 24 ఆగస్టు, 2026
- తోడే బాలచందర్కు జాన్వెస్లీ నివాళి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
తోడే బాలచందర్కు జాన్వెస్లీ నివాళి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
అంత్యక్రియలకు హాజరునవతెలంగాణ-మంచాలతెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులు తోడే అడవయ్య చిన్న కుమారుడు బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారి తోడే బాల చందర్ అంత్యక్రియలకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ హాజరయ్యారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం చిదేడ్ గ్రామానికి చెందిన తోడే బాల చందర్ అనారోగ్యంతో బాధపడుతూ శనివారం హైదరాబాద్లో మృతిచెందారు. ఆదివారం ఆయన స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జాన్వెస్లీ హాజరై బాల చందర్ మృతదేహంపై పూలమాల వేసి నివాళి అర్పించారు. […] The post తోడే బాలచందర్కు జాన్వెస్లీ నివాళి appeared first on Navatelangana.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.