తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ఉల్లి సంక్షోభం తప్పదా?
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ఉల్లి సంక్షోభం తప్పదా?
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఆగస్టు 2026
ఉల్లి సంక్షోభం తప్పదా? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఈ ఏడాది కొనుగోలు చేసిన 1.2 లక్షల టన్నుల వేసవి ఉల్లిగడ్డల్లో దాదాపు 30% కుళ్లిపోవడం, మొలకెత్తడం వల్ల నాశనమయ్యాయి. ఉల్లి కొరతపై ఆందోళనలు వ్యక్తమవుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం బఫర్ స్టాక్ నుంచి 500 టన్నుల ఉల్లిగడ్డలతో ‘కందా ఎక్స్ప్రెస్' అనే ప్రత్యేక రైలు బుధవారం మధ్యాహ్నం 3:30 గంటలకు లాసల్గావ్ నుంచి ఢిల్లీకి బయలుదేరింది. నాఫెడ్ సీనియర్ అధికారి తెలిపిన వివరాల ప్రకారం..
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.