తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Union Govt | అరుణాచల్ప్రదేశ్ ఎప్పటికీ భారత్లో అంతర్భాగమే : కేంద్రం
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Union Govt | అరుణాచల్ప్రదేశ్ ఎప్పటికీ భారత్లో అంతర్భాగమే : కేంద్రం
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 11 ఆగస్టు, 2026
- Union Govt | అరుణాచల్ప్రదేశ్ ఎప్పటికీ భారత్లో అంతర్భాగమే : కేంద్రం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Union Govt | అరుణాచల్ప్రదేశ్ ఎప్పటికీ భారత్లో అంతర్భాగమే : కేంద్రం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Union Govt | అరుణాచల్ప్రదేశ్ (Arunachal Pradesh) ఎప్పటికీ భారత్ (India) లో అంతర్భాగమేనని విదేశాంగ శాఖ మరోసారి స్పష్టంచేసింది. అది ఎప్పటికీ భారత్లో అంతర్భాగంగానే ఉంటుందని పేర్కొన్నది. ఈ వాస్తవాన్ని మార్చడం ఎవరితరం కాదని తేల్చిచెప్పింది. అరుణాచల్లో 27 ప్రాంతాలకు భారత పేర్లను అధికారికంగా గుర్తించడంపై చైనా (China) చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో భారత్ ఈ విధంగా స్పందించింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.