తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
వాహన కాలుష్యం సర్టిఫికేట్ చార్జీల పెంపు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: వాహన కాలుష్యం సర్టిఫికేట్ చార్జీల పెంపు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 15 ఆగస్టు, 2026
- వాహన కాలుష్యం సర్టిఫికేట్ చార్జీల పెంపు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
వాహన కాలుష్యం సర్టిఫికేట్ చార్జీల పెంపు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ-హైదరాబాద్: వాహన కాలుష్యం (PUC) క్లియరెన్స్ సర్టిఫికేట్ ల చార్జీలను కర్నాటక ప్రభుత్వం పెంచింది. ద్విచక్రవాహనాలకు రూ.65నుంచి రూ.80కి, ఆటో రిక్షాలకు రూ.75 నుంచి 80కి పెంచింది. అదే విధంగా పెట్రోల్, LPG -CNGలతో నడిచే వాహనాల కాలుష్యం తనిఖీల చార్జీలను కూడా పెంచారు. రూ.115 నుంచి 150గా నిర్ణయించారు. డీజిల్ వాహనాలకు రూ.160 నుంచి 200కు పెంచారు. రాష్ట్రంలో క్రమం తప్పకుండా వాహనాల పొల్యూషన్ సర్టిఫికేట్ ల తనిఖీలు ఉంటాయని, పీయూసీ సర్టిఫికేట్ను చూపించడంలో విఫలమైతే […] The post వాహన కాలుష్యం సర్టిఫికేట్ చార్జీల పెంపు appeared first on Navatelangana.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.