ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
30, జులై 2026, గురువారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

వచ్చే రెండేండ్లలో రాష్ట్రంలో భూ సమస్యలు పూర్తిగా పరిష్కరిస్తాం

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: వచ్చే రెండేండ్లలో రాష్ట్రంలో భూ సమస్యలు పూర్తిగా పరిష్కరిస్తాం

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 30 జులై, 2026
  • వచ్చే రెండేండ్లలో రాష్ట్రంలో భూ సమస్యలు పూర్తిగా పరిష్కరిస్తాం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
వచ్చే రెండేండ్లలో రాష్ట్రంలో భూ సమస్యలు పూర్తిగా పరిష్కరిస్తాం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ప్రజాపాలనలో ప్రతి పేదవాడికి గూడు కల్పించడమే లక్ష్యం పదేళ్లు పాలనలో ఏమి చెయ్యలేని బీఆర్ఎస్ ఇప్పుడు పేదల కోసం నాటకాలు ఆడుతున్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నవతెలంగాణ-కల్లూరుభూ సమస్యలు పరిష్కారం కావాలంటే పూర్తిస్థాయిలో ప్రతి అంగుళం భూమిని రీ సర్వే చేసినప్పుడు పరిష్కారం అవుతాయని, రెండు సంవత్సరాల్లో రాష్ట్రంలో భూ సమస్య లేకుండా చేస్తామని రాష్ట్ర రెవెన్యూ సమాచార గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం ఖమ్మం జిల్లా కల్లూరు లోని డి ఎన్ […] The post వచ్చే రెండేండ్లలో రాష్ట్రంలో భూ సమస్యలు పూర్తిగా పరిష్కరిస్తాం appeared first on Navatelangana.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

వచ్చే రెండేండ్లలో రాష్ట్రంలో భూ సమస్యలు పూర్తిగా పరిష్కరిస్తాం | నిజం