తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
వంటలు శుచి శుభ్రతతో చేయాలి
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: వంటలు శుచి శుభ్రతతో చేయాలి
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 12 ఆగస్టు, 2026
- వంటలు శుచి శుభ్రతతో చేయాలి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
వంటలు శుచి శుభ్రతతో చేయాలి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
– విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన సర్పంచ్ నాగమణినవతెలంగాణ – అశ్వారావుపేటవంటలు శుచి, శుభ్రతతో చేయడంతో పాటు విద్యార్థులకు నాణ్యమైన భోజనం వడ్డించాలని నారంవారిగూడెం సర్పంచ్ మనుగొండ నాగమణి ప్రధానోపాధ్యాయుడు చంద్రశేఖర్కు సూచించారు. బుధవారం ఆమె స్థానిక పీఎం శ్రీ–ఎంపీయూపీఎస్ను సందర్శించారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించిన సర్పంచ్ నాగమణి, విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అనంతరం పాఠశాలలో భోజన ఏర్పాట్లు, పరిశుభ్రతపై ప్రధానోపాధ్యాయుడికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ […] The post వంటలు శుచి శుభ్రతతో చేయాలి appeared first on Navatelangana.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.