ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
30, జులై 2026, గురువారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

విద్యార్థి మరణానికి కారణమైన వారిని శిక్షించాలి

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: విద్యార్థి మరణానికి కారణమైన వారిని శిక్షించాలి

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 30 జులై, 2026
  • విద్యార్థి మరణానికి కారణమైన వారిని శిక్షించాలి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
విద్యార్థి మరణానికి కారణమైన వారిని శిక్షించాలి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళననవతెలంగాణ – జోగులాంబ గద్వాలవిద్యార్థి మృతికి కారణమైన అధ్యాపకురాలిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని జిల్లా ఆస్పత్రి ముందు బుధవారం ధర్నా నిర్వహించారు. గద్వాల మండలం కొత్తపల్లి గ్రామనికి చెందిన తరుణ్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్‌ ‌సెకండియర్‌ (బైపీసీ) ‌చదివాడు. విద్యార్ధి తరుణ్ మంగళవారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని మృతి చెందాడు. తరుణ్.. ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో 440 మార్కులకు […] The post విద్యార్థి మరణానికి కారణమైన వారిని శిక్షించాలి appeared first on Navatelangana.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

విద్యార్థి మరణానికి కారణమైన వారిని శిక్షించాలి | నిజం