ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
5, ఆగస్టు 2026, బుధవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాలి

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాలి

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 5 ఆగస్టు, 2026
  • విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాలి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాలి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
రాష్ట్ర ప్రభుత్వ విప్పు,ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య నవతెలంగాణ-ఆలేరు టౌన్ విద్యార్థులను భావి భారత పౌరులుగా గురువులు, అధ్యాపకులు తీర్చిదిద్దాలని, రాష్ట్ర ప్రభుత్వ విప్పు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. ఆలేరు పట్టణంలో బుధవారం మహాత్మా జ్యోతిరావు పూలే పాఠశాల ఆవరణలో దీన శరణ్య సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్ పాఠశాలలు, కళాశాలలో గురువుల చేత తీర్చి పెద్దబడుతుందన్నారు. గురువులు చెప్పే పాఠాలు భవిష్యత్తులో ఉపయోగపడతాయన్నారు. విద్యతోపాటు సామాజిక బాధ్యత పెంపొందించుకోవాలన్నారు. క్రీడలలో రాణించాలన్నారు. ఉన్నత శిఖరాల […] The
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాలి | నిజం