ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
18, జులై 2026, శనివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

విద్యార్థులు రోజూ హాజరైయ్యేలా తల్లిదండ్రులు చూడాలి

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: విద్యార్థులు రోజూ హాజరైయ్యేలా తల్లిదండ్రులు చూడాలి

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 18 జులై, 2026
  • విద్యార్థులు రోజూ హాజరైయ్యేలా తల్లిదండ్రులు చూడాలి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
విద్యార్థులు రోజూ హాజరైయ్యేలా తల్లిదండ్రులు చూడాలి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ – మల్హర్ రావుమండల కేంద్రమైన తాడిచెర్ల వెల్మలపల్లిలో మూతపడిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఇటీవల 2026-27 విద్యా సంవత్సరంలో గ్రామస్తులు,పూర్వ విద్యార్థులు విద్యాశాఖ అధికారులతో పునః ప్రారంభించారు. ఈ నేపథ్యంలో శనివారం ఇంఛార్జీ ప్రాధానోపాధ్యాయుడు సురేష్ తల్లిదండ్రులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్ఎం మాట్లాడుతూ 24 మంది విద్యార్థులతో పాఠశాల పునః ప్రారంభమైనట్లుగా తెలిపారు. పాఠశాల లో విద్యార్థులు ప్రతి రోజు 95% హాజరవుతున్నారని తెలిపారు. వందశాతం అయ్యేలా..ఇంకా విద్యార్థుల సంఖ్య పెరుగెలా చూడాలన్నారు. […] The post విద్యార్థులు రోజూ హాజరైయ్యేలా తల్లిదండ్రులు చూడాలి appeared first on Navatelanga
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

విద్యార్థులు రోజూ హాజరైయ్యేలా తల్లిదండ్రులు చూడాలి | నిజం