తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
విద్యుత్ స్తంభంపై నుంచి పడన వ్యక్తి..చైర్పర్సన్ పరామర్శ
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: విద్యుత్ స్తంభంపై నుంచి పడన వ్యక్తి..చైర్పర్సన్ పరామర్శ
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 11 ఆగస్టు, 2026
- విద్యుత్ స్తంభంపై నుంచి పడన వ్యక్తి..చైర్పర్సన్ పరామర్శ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
విద్యుత్ స్తంభంపై నుంచి పడన వ్యక్తి..చైర్పర్సన్ పరామర్శ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ – కామారెడ్డి :విధి నిర్వహణలో భాగంగా విద్యుత్ స్తంభం పైనుంచి ప్రమాదవశాత్తు కిందపడి గాయపడిన మున్సిపల్ కార్మికుడు పాల్వంచ రాజును మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ పరామర్శించారు. మంగళవారం రాజు నివాసానికి వెళ్లిన చైర్పర్సన్ ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రాజు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ఆమె ఆయనకు కొంత ఆర్థిక సహాయాన్ని అందించారు. ఆయనకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు మున్సిపాలిటీ తరఫున ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని కుటుంబ సభ్యులకు హామీ […] The post విద్యుత్ స్తంభంపై నుంచి పడన వ్యక్తి..చైర్పర్సన్ పరామర్శ appeared first on Navatelangana.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.