తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
విశ్రాంత ఉద్యోగులకు ఉచిత నేత్ర శిబిరం
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: విశ్రాంత ఉద్యోగులకు ఉచిత నేత్ర శిబిరం
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 15 జులై, 2026
- విశ్రాంత ఉద్యోగులకు ఉచిత నేత్ర శిబిరం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
విశ్రాంత ఉద్యోగులకు ఉచిత నేత్ర శిబిరం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ-సత్తుపల్లి సత్తుపల్లి మున్సిపాలిటీ జవహర్ నగర్లోని విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో బుధవారం ఉచిత నేత్ర పరీక్షల శిబిరాన్ని నిర్వహించారు. ఖమ్మం శరత్ మాక్స్ విజన్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో పలువురు విశ్రాంత ఉద్యోగులు పాల్గొని ఉచితంగా కంటి పరీక్షలు చేయించుకున్నారు. శస్త్రచికిత్సలు అవసరమైన వారిని ఖమ్మం తీసుకువెళ్లి ఉచితంగా ఆపరేషన్లు నిర్వహిస్తామని మ్యాక్స్ విజన్ సంస్థ సిబ్బంది తెలిపారు. ఈ శిబిరంలో శరత్ మాక్స్ విజన్ సిబ్బంది విక్రమ్ సింగ్, అనిల్, కరుణ, […] The post విశ్రాంత ఉద్యోగులకు ఉచిత నేత్ర శిబిరం appeared first on Navatelangana.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.