ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
5, ఆగస్టు 2026, బుధవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

​విశ్వనాథ ప్రసాద్ రాజుకు నివాళులర్పించిన మంత్రి తుమ్మల

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: ​విశ్వనాథ ప్రసాద్ రాజుకు నివాళులర్పించిన మంత్రి తుమ్మల

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 5 ఆగస్టు, 2026
  • ​విశ్వనాథ ప్రసాద్ రాజుకు నివాళులర్పించిన మంత్రి తుమ్మల ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
​విశ్వనాథ ప్రసాద్ రాజుకు నివాళులర్పించిన మంత్రి తుమ్మల ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ – సత్తుపల్లిములుగు జిల్లా వాజేడులో బుధవారం జరిగిన దివంగత విశ్వనాథ ప్రసాద్ రాజు దశదిన కర్మ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశ్వనాథ ప్రసాద్ రాజు చిత్రపటంపై పూలుజల్లి నివాళులర్పించారు. ఆయన పవిత్రాత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు. అనంతరం ప్రసాద్ రాజు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు భద్రాచలం శాసనసభ్యుడు తెల్లం వెంకట్రావు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు బాలసాని లక్ష్మీనారాయణ, […] The post ​విశ్వనాథ ప్రసాద్ రాజుకు నివాళులర్పించిన మంత్రి తుమ్మల appeared first on Navatelangana.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

​విశ్వనాథ ప్రసాద్ రాజుకు నివాళులర్పించిన మంత్రి తుమ్మల | నిజం