ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
7, ఆగస్టు 2026, శుక్రవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

వివో భవనానికి శంకుస్థాపన చేసిన ట్రైనీ కలెక్టర్

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: వివో భవనానికి శంకుస్థాపన చేసిన ట్రైనీ కలెక్టర్

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 7 ఆగస్టు, 2026
  • వివో భవనానికి శంకుస్థాపన చేసిన ట్రైనీ కలెక్టర్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
వివో భవనానికి శంకుస్థాపన చేసిన ట్రైనీ కలెక్టర్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ-మర్రిగూడ మండలంలోని ఖూదాబాక్ష పల్లి గ్రామంలో వివాదాస్పదంగా ఉన్న 188 గజాల గ్రామ కంఠం భూమిలో శుక్రవారం ట్రైనీ కలెక్టర్ వివేక్,డిపిఓ తరుణ్ చక్రవర్తి, గ్రామ సర్పంచ్ పందుల జయలక్ష్మి పాండు గౌడ్ తో కలిసి గ్రామ మహిళా సమైక్య భవనానికి శంకుస్థాపన చేశారు.భవన నిర్మాణానికి ఎలాంటి అడ్డంకులు సృష్టించిన కఠిన చర్యలు తీసుకోవాలని సిఐ దూది రాజుకు,ఎస్సై బి. రాంబాబుకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిఐ దూది రాజు ఆధ్వర్యంలో పోలీసులు […] The post వివో భవనానికి శంకుస్థాపన చేసిన ట్రైనీ కలెక్టర్ appeared first on Navatelangana.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

వివో భవనానికి శంకుస్థాపన చేసిన ట్రైనీ కలెక్టర్ | నిజం