ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
24, ఆగస్టు 2026, సోమవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

యశస్వి జైస్వాల్‌ మ్యాచ్‌ ఫీజులో కోత

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: యశస్వి జైస్వాల్‌ మ్యాచ్‌ ఫీజులో కోత

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 24 ఆగస్టు, 2026
  • యశస్వి జైస్వాల్‌ మ్యాచ్‌ ఫీజులో కోత ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
యశస్వి జైస్వాల్‌ మ్యాచ్‌ ఫీజులో కోత ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ-హైదరాబాద్: భారత బ్యాటర్‌ యశస్వి జైస్వాల్‌, శ్రీలంక పేసర్‌ అసిత ఫెర్నాండో లపై అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) చర్యలు తీసుకుంది. ఇద్దరు ఆటగాళ్ల మ్యాచ్‌ ఫీజులో 25 శాతం కోత విధించింది. అంతేకాకుండా ఇద్దరి ఖాతాల్లోనూ ఒక్కో డీమెరిట్‌ పాయింట్‌ జత చేసింది. ఇద్దరూ ఐసీసీ ప్లేయర్స్‌ అండ్‌ ప్లేయర్‌ సపోర్ట్‌ పర్సనల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌లోని ఆర్టికల్‌ 2.12ను ఉల్లంఘించినట్లు ఐసీసీ వెల్లడించింది. కాగా, కొలంబో వేదికగా జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు […] The post యశస్వి జైస్వాల్‌ మ్యాచ్‌ ఫీజులో కోత appeared first on Navatelangana.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

యశస్వి జైస్వాల్‌ మ్యాచ్‌ ఫీజులో కోత | నిజం