తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
యూపీఐ లావాదేవీలపై RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా కీలక వ్యాఖ్యలు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: యూపీఐ లావాదేవీలపై RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా కీలక వ్యాఖ్యలు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 5 ఆగస్టు, 2026
- యూపీఐ లావాదేవీలపై RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా కీలక వ్యాఖ్యలు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
యూపీఐ లావాదేవీలపై RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా కీలక వ్యాఖ్యలు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ-హైదరాబాద్: యూపీఐ (UPI) లావాదేవీలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ సంజయ్ మల్హోత్రా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం యూపీఐ సేవలను ప్రభుత్వం సబ్సిడీల ద్వారా ప్రోత్సహిస్తోందని, అందువల్ల వినియోగదారులకు ఎలాంటి ఛార్జీలు లేకుండా సేవలు అందుతున్నాయని సంజయ్ మల్హోత్రా తెలిపారు. అయితే, డిజిటల్ చెల్లింపుల మౌలిక వసతులు, సాంకేతిక నిర్వహణ, భద్రత వంటి అంశాలకు ఖర్చు అవుతుందని తెలిపారు. ఆ ఖర్చును ఎవరో ఒకరు భరించాల్సి ఉంటుందని అన్నారు. కాగా, ఇప్పటికే పేమెంట్ […] The post యూపీఐ లావాదేవీలపై RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా కీలక వ్యాఖ్యలు appeared first on Navatelangana.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.